Current Date: 05 Oct, 2024

సీఎం సహాయ నిధికి రూ కోటి విరాళం

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ బూరుగుపల్లి వేణు గోపాల కృష్ణ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి రూ.1 కోటి విరాళం ఇచ్చారు. బుధవారం సచివాలయంలో మంత్రి కందుల దుర్గేష్ గారితో కలిసి సిఎంకు చెక్కులు అందజేశారు.  ఈ సందర్భంగా చైర్మన్ వేణు గోపాల కృష్ణ ను, సంస్థ ప్రతినిధులను సిఎం అభినందించారు.

Share