శ్రీ శ్రీ శ్రీ నూకంబికా అమ్మవారి కొత్త అమావాస్య జాతరకు రాష్ట్ర పండుగ హోదా వచ్చిన తర్వాత , మాజీ మంత్రి, శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ ఆశీస్సులతో ఉత్సవ కమిటీ చైర్మన్ గా రాష్ట్ర ప్రభుత్వం పీలా నాగ శ్రీను ( గొల్లబాబు ) ని నియమిస్తూ మరియు బోర్డు మెంబర్లుగా
సూరే సతీష్,
దాడి రవికుమార్
పొలిమేర ఆనంద్
మారిశెట్టి శంకర్రావు
కాండ్రేగుల రాజారావు
మజ్జి శ్రీనివాసరావు
కొడుకుల శ్రీకాంత్
వడ్డాది మంగ
కోనేటి సూర్యలక్ష్మి
ఎర్రవరపు లక్ష్మిను నియమిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది .
Share