Current Date: 05 Oct, 2024

మనీష్ సిసోడియాకు బెయిల్

నేడు సుప్రీంకోర్టులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీష్ సిసోడియా కు  సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె వి విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం నేడు తీర్పు వెలువరించింది. పాస్పోర్టును సరెండర్ చేయాలని, సాక్షులను ప్రభావితం చేయొద్దని ఆయన్ను ఆదేశించింది. ఆయన 17 నెలలుగా జైలులోనే ఉన్నారు.

Share