Current Date: 05 Oct, 2024

వైసీపీ ఎమ్మెల్సీ భరత్‌పై కేసు

గుంటూరులో వైసీపీ ఎమ్మెల్సీ భరత్  పై కేసు నమోదు అయ్యింది. ఆయన PRO మల్లిఖార్జున్  పై కూడా కేసునమోదు అయ్యింది. భరత్ తిరుమల దర్శనం సిఫారసు లేఖలను అమ్మినట్లు ఆరోపణలు ఉన్నాయి. తోమాల సేవకు గుంటూరు వాసుల నుంచి రూ.3 లక్షలు వసూలు చేసినట్లు టీడీపీ నేత చిట్టిబాబు అరండల్ పేట పీఎస్లో నిన్న ఫిర్యాదు చేశారు. దానిపై నేడు కేసు నమోదు అయ్యింది.

Share