Current Date: 05 Oct, 2024

వయనాడ్ లో రాహుల్ పర్యటన

కేరళ రాష్ట్రం వయనాడ్ లో గురువారం కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పర్యటించారు. బురదలో నడుచుకుంటూ వెళ్లి బాధితులను పరామర్శించారు. వారి నుంచి వివరాలు తెలుసుకున్నారు. వయనాడ్ లో భారీ వర్షాలు, వరదలకు కొండ చరియలు విరిగిపడి సుమారు 300 మంది మృత్యువాత  పడ్డారు. వందలాది మంది ఆచూకీ ఇంకా తెలియలేదు

Share