Current Date: 05 Oct, 2024

రామ్మోహన్ నాయుడిని అభినందించిన స్పీకర్ ఓం బిర్లా

కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడిని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అభినందించారు. పౌరవిమానయాన శాఖకు సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు రామ్మోహన్ సమాధానాలు ఇచ్చారు. దీంతో తన శాఖపై వచ్చిన ప్రశ్నలకు సవివరంగా సమాధానం ఇస్తున్నారని రామ్మోహన్  కు  స్పీకర్ కితాబిచ్చారు. దేశంలో ఎంఆర్  కు  ల ఏర్పాటుకు తీసుకున్న చర్యలు, సిబ్బందికి శిక్షణ అంశాలపై ఏవిధంగా కృషి చేస్తుందో బీజేపీ సభ్యుడు దుష్యంత్ సింగ్ కు రామ్మోహన్ వివరించారు.

Share