Current Date: 05 Oct, 2024

షర్మిలపై మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్!

రైతులను మోసం చేయడానికి, మభ్యపెట్టడానికి ఇది మీ అన్న పాలన కాదంటూ మంత్రి అచ్చెన్నాయుడు షర్మిలకు ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. ‘రాష్ట్రంలో ఎక్కడా విత్తనాల కొరత లేదు. రైతుల ప్రయోజనం కోసం ఎటువంటి చర్యలకైనా ప్రభుత్వం కట్టుబడి ఉంది. సంక్షోభం నుంచి సంక్షేమం దిశగా అడుగులు పడుతున్న రాష్ట్రంలో   రైతులను అనవసర భయాలకు షర్మిల గురిచేయవద్దని' అన్నారు. 

Share