Current Date: 05 Oct, 2024

కేరళలో భారీగా విరిగిపడిన కొండచరియలు.. 31 మందికి పైగా మృతి

కేరళలో కుండపోత వర్షాల కారణంగా ఘోర ప్రమాదం జరిగింది. వయనాడ్‌ సమీపంలోని మెప్పాడిలో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 31 మందికి పైగా మృతి . శిథిలాల కింద వందలాది మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. సమాచారం అందుకున్న ఎన్‌డిఆర్‌ఎఫ్‌ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

Share