భోగాపురం ఎయిర్పోర్ట్ పరిసరాలు జనసందోహంతో సందడిగా మారాయి. వేలాది బస్సుల్లో లక్షలాది మంది జనం తరలివస్తున్నారు. భోగాపురం దారులన్నీ కిక్కిరిసిపోతుండగా.. ఉత్తరాంధ్రలో పండుగ వాతావరణం నెలకొంది. థింసా నృత్యకారులు ప్రత్యేక వేషదారణలో ఆకట్టుకుంటున్నారు. కాసేపట్లో ప్రధాని మోదీ చేరుకోనున్నారు.
Share