Current Date: 05 Oct, 2024

రైతుల్ని ముంచేసిన జగన్ ప్రభుత్వం సభలో నాదెండ్ల

గత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, రైతులని ముంచేసి వెళ్ళింది. ధాన్యం కొనుగోలు చేసి, రైతులకి రూ.1674 కోట్లు బకాయిలు పెట్టి వెళ్ళిపోయారు. చంద్రబాబు గారు రాగానే, 50 వేల మంది పైగా రైతులు లబ్ది చేకూర్చేలా రూ.1000 కోట్లు వెంటనే విడుదల చేసారు. మిగతా డబ్బులు కూడా వెంటనే రైతులకు ఇచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Share