Current Date: 04 Oct, 2024

నౌకను పేల్చేసిన హౌతీ రెబెల్స్. వీడియో వైరల్

ఎర్ర సముద్రంలో హూతీ రెబెల్స్ మరోసారి రెచ్చిపోయారు. మిలియన్ బ్యారెళ్ల చమురుతో ప్రయాణిస్తున్న ఓడను వారు పేల్చేశారు. గ్రీకు జెండాతో కూడిన ఈ ఓడలో పేలుడు పదార్థాలు అమర్చి పేల్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా హౌతీల దుశ్చర్యపై అంతర్జాతీయంగా ఆందోళనలు రేకెత్తాయి. ఇది ఒక పర్యావరణ విపత్తు అని అగ్రరాజ్యం అమెరికా పేర్కొంది.

Share