Current Date: 07 Oct, 2024

బ్యాడ్మింటన్ ఆడిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఉన్న బ్యాడ్మింటన్ కోర్టులో ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్తో కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బ్యాడ్మింటన్ ఆడారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి.

Share