Current Date: 04 Jul, 2024

ఉమ్మడి రాజధాని పోడిగింపు అంశాన్ని లేవనెత్తాలీ : లక్ష్మీ నారాయణ

జూన్ -2 తేదీతో ఉమ్మడి రాజధాని గడువు ముగియనుంది. ఈ క్రమంలో తెలంగాణ & ఆంద్ర ప్రదేశ్ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను మరికొన్నేళ్లు పోడిగించాలని డిమాండ్ చెయ్యాలని సీబీఐ మాజి జేడీ లక్ష్మీ నారాయణ కోరారు. ఈ అంశాన్ని  ఏపీ లోని అన్నీ రాజకీయ పార్టీలు లేవనెత్తాలని సుచించారు. ఏపి పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 లోని సెక్షన్ 5 ప్రకారం దీనికి అవకాశం ఉందని తెలిపారు.జగన్    సిబిఎన్,పవన్ షర్మిలను ట్యాగ్ చేస్తూ ఎక్స్ లో పోస్ట్ చేశారు.