Current Date: 02 Jul, 2024

వారానికి ఐదు రోజుల విధానం పొడిగింపు

రాష్ట్ర సచివాలయం హెచ్వోడీలలో వారానికి ఐదు రోజుల పనిదినాల విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరో సంవత్సరం పాటు పొడిగించింది. ఈ విధానం ఈ నెల 27వ తేదీతో ముగుస్తుంది. ఈ విధానాన్ని మరికొంత కాలం తొలగించాలని ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ సంఘం కోరింది. ఈ మేరకు సంవత్సరం పాటు వారానికి ఐదు రోజుల పనిని నాలుగు విధానాన్ని కొనసాగించే ప్రతిపాదనకు  ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపారు. దీనిపై ఈరోజు లేదా రేపు ఉత్తర్వులు వెలబడతాయి. వారానికి ఐదు రోజుల పని విధానాన్ని పొడిగించినందుకు ముఖ్యమంత్రికి ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ సంఘం  కృతజ్ఞతలు తెలిపింది.

Share