Current Date: 07 Oct, 2024

🛕 చివరిసారి పూరీ రత్నభాండాగారాన్ని ఎప్పుడు తెరిచారంటే?

ఒడిశాలోని పూరీ జగన్నాథ్ రత్నభాండాగారాన్ని 46ఏళ్ల తర్వాత ఇవాళ తెరవనున్నారు. జస్టిస్ బిశ్వనాథ్థ్ కమిటీ నిర్ణయం మేరకు భాండాగారంలోని సంపదను లెక్కించనున్నారు. లెక్కింపులో ఎంత మంది పాల్గొంటారు? ఎన్ని రోజులు పడుతుంది? అనే వివరాలను అధికారులు వెల్లడించలేదు. చివరగా 1978లో ఈ భాండాగారాన్ని తెరిచారు. దీనికి రక్షణగా పాము ఉందని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని బలభద్రుని ప్రధాన సేవకుడు హలధర్ మోహపాత్ర తెలిపారు 

 

 

Share