Current Date: 02 Jul, 2024

విశాఖ సీపీగా శంకబ్రత బగ్చీ

ఏపీలో ముగ్గురు ఐపీఎస్ లకు బడిలీలయ్యాయి. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖ పోలీస్ కమిషనర్ గా ఉన్న డాక్టర్ ఎ. రవి శoకర్ ను సీఐడీకి పంపించారు. ఆయన స్థానంలో డీజీపీ కార్యాలయంలో శాంతి భద్రతల ఆదనవు డీజీగా ఉన్న శంకబ్రత బగ్చీని నియమించారు. అదే విధంగా ఏపీఎస్పీ బెటాలియన్ లో ఆదనవు డీజీగా ఉన్న అతుల్ సింగ్ ను ఏసీబీకి పంపించారు.

Share