Current Date: 05 Oct, 2024

అద్వానీ ఆశీర్వాదం తీసుకున్న మోదీ...

బీజేపీ కురువృద్దులు ఎల్ కే అద్వానీ, మురళీ మనోహర్ జోషిని నరేంద్ర మోడీ కలిసారు. వారి ఆశీర్వాదం తీసుకున్న ఆయన... ఎల్లుండి తన ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానించారు. మరోవైపు ఎన్డీఏ పార్లమెంటరీ పక్షనేతగా ఏకగ్రీవంగా  ఎన్నికైన ఆయన ఇవాళ రాత్రి 7 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ను కలవనున్నారు.