Current Date: 05 Oct, 2024

సీఎం కేజీవాల్ కీలక నిర్ణయం

ఢిల్లీ సీఎం కేజీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. లిక్కర్ స్కాం కేసులో ఈడీ, సీబీఐ నమోదు చేసిన కేసులు అక్రమం అని పేర్కొంటు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై అత్యవసర విచారణ చేపట్టాలని కోరారు. అరెస్టు, రిమాండ్ విషయంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు చట్ట విరుద్ధంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. 

Share