Current Date: 02 Jul, 2024

పాఠశాలల్లో ‘సే నో టూ డ్రగ్స్‌’ నినాదాలు

అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా యువ సేవ సంస్థ అధ్యక్షులు పీలా హరి ప్రసాద్‌ ఆధ్వర్యంలో సీతంపేట, నక్కవానిపాలెంలోని జీవీఎంసీ హైస్కూళ్లలో వలంటీర్లు విద్యార్థుల్లో అవగాహన కల్పించారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్‌ నియంత్రణకు ఏపీ హోంమంత్రి చేపట్టిన 100రోజుల ప్రణాళికను హరి అందరికీ వివరించారు.

Share