Current Date: 04 Jul, 2024

ఇక నుంచీ ముద్రగడ పద్మనాభ రెడ్డి

ఎట్టకేలకు పూర్వం కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం తన పేరును పద్మనాభ రెడ్డి గా మార్చు కున్నారు. జూన్ 19 తేదీ తో ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. పిఠాపురం లో పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరును పద్మనాభ రెడ్డి గా మార్చు కుంటానని  ప్రకటించిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ అత్యధిక మెజారిటీ తో గెలవడం తో ముద్రగడ కు పేరు మార్చుకోక తప్పలేదు.

Share