Current Date: 06 Oct, 2024

వైసీపీ ఎమ్మెల్యేలకు నో ఎంట్రీ టీడీపీ ఎమ్మేల్యే గణబాబు

 వైసీపీ ఎమ్మెల్యేలు తమతో కొందరు టచ్‌లో ఉన్నారని, అయితే వారిని చేర్చుకునే ప్రసక్తే లేదని విశాఖ పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే గణబాబు స్పష్టం చేశారు. రాంనగర్‌లో ఆదివారం ఓ ప్రైవేట్‌ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. తమది మాటల ప్రభుత్వం కాదని, విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేసేందుకు ఏపీలోని కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

Share