Current Date: 06 Oct, 2024

రోడ్డు ప్రమాద బాధితుల్ని పరామర్శించిన సీఎం రమేష్

పాడేరులో రోడ్డు ప్రమాదానికి గురైన యువకులను పరామ ర్శించిన అనకాపల్లి పార్లమెం ట్ సభ్యులు సీఎం రమేష్అచ్యుతాపురం మండలానికి చెందిన రోహిత్,రవి,మోహన్  మెరుగైన చికిత్స కోసం గాజువాక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించిన సీఎం రమేష్ బృందం యువకులు ఆరోగ్య పరిస్థితి పై వైద్యులతో మాట్లాడిన సీఎం రమేష్  యువకులకు మెరుగైన చికిత్స అందించాలని  వైద్యులను కోరిన సీఎం రమేష్  యువకులు త్వరగా   కోరుకోవాలంటున్న  బిజెపి నేతలుసీఎం రమేష్  వెంట బిజెపి నేతలు కెఎన్ఆర్,తదితరులు.

Share