Current Date: 07 Oct, 2024

వైసీపి రాజ్యసభ ఎంపీ వి.సా.రె పై తాడేపల్లి PS లో ఫిర్యాదు.

తాడేపల్లి పోలీస్ స్టేషన్లో దేవాదాయ మాజీ అసిస్టెంట్ కమీషనర్ శాంతి భర్త మదన్ మోహన్ ఫిర్యాదు. విజయసాయి రెడ్డి, శాంతి కి ఉన్న సంబంధం పై డిఎన్ఏ టెస్ట్ చేయించి తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు. తనకు విజయసాయిరెడ్డి తో సహా మరికొంత మంది  వ్యక్తులతో ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో గత రాత్రి మదన్‌ మోహన్ ఫిర్యాదు

Share