Current Date: 07 Oct, 2024

తిరుమల శ్రీవారి సన్నిధిలో కేంద్ర మంత్రి గడ్కరీ

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ గురువారం ఉదయం తోమాల సేవ సందర్భంగా తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అంతకుముందు ఆలయ అధికారులు మంత్రిని సాదరంగా ఆహ్వానించారు. బుధవారం అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని సత్సంగ్‌ పౌండేషన్‌ ఆవరణలో ఆదినాథ్‌ శ్రీగురు మహావతార్‌ బాబా విగ్రహాన్ని ఆవిష్కరణలో గడ్కరీ పాల్గొన్న విషయం విదితమే

Share