Current Date: 06 Oct, 2024

మ‌హాత్మాగాంధీ, వాజ్‌పేయికి ప్ర‌ధాని మోదీ నివాళులు...

న‌రేంద్ర‌ మోదీ  మూడోసారి ప్ర‌ధానిగా  ఇవాళ రాత్రి 7.15 గంట‌ల‌కు ఆయ‌న రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా ఇవాళ‌ ఉద‌యం మ‌హాత్మాగాంధీ, మాజీ ప్ర‌ధాని వాజ్‌పేయికి మోదీ నివాళులు అర్పించారు. రాజ్‌ఘాట్‌, స‌దైవ్ అట‌ల్‌కి వెళ్లి పుష్పాంజ‌లి ఘ‌టించారు.

Share