Current Date: 07 Oct, 2024

పట్టణాభివృద్ధి సంస్థలపై మంత్రి సమీక్ష

పట్టణాభివృద్ధి సంస్థలపై మంత్రి నారాయణ  గురువారం సమీక్ష నిర్వహించారు. ఒక్కో పట్టణాభివృద్ధి సంస్థ వారీగా పని తీరు, చేపడుతున్న కార్యక్రమాలు, ఆదాయ పరిస్థితిపై చర్చించారు. సచివాలయం రెండో బ్లాక్‌ లో నిర్వహించిన ఈ సమీవేశంలో మున్సిపల్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌, మున్సిపల్‌ శాఖ కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ సీహెచ్‌ శ్రీధర్‌, ఇంజినీర్‌  ఇన్‌   చీఫ్‌ ఆనంద్‌రావు, డీటీసీపీ విద్యుల్లత, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమీక్షకు  రాష్ట్రంలోని 20 అర్బన్‌ డెవలప్మెంట్‌ అథారిటీ   వైస్‌ చైర్మన్‌లు, అధికారులు హాజరయ్యారు.

Share