Current Date: 02 Jul, 2024

ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కు కేంద్ర మంత్రి రామ్మోహన్

విమానయాన శాఖా మంత్రి రామ్మోహన్ నాయుడు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ ను సందర్శించారు.ఎయిర్ పోర్ట్ లో టెర్మినల్ 1 పైకప్పు కూలి ఒకరుమృతి చెందగా పలువురు గాయపడ్డారు. క్షత్రగాత్రులను ఆసుపత్రికి తరలించామని, ప్రమాద ఘటనను స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు మంత్రి తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి అన్నారు. ప్రయాణికులందరికీ తగిన ఏర్పాట్లు చేయాలని విమానయాన సంస్థలకు ఆయన సూచించారు.

Share