Current Date: 21 Sep, 2024

ఆ లడ్డూ లో తేడా వుంది

గత 5 ఏళ్ళలో తిరుమల లడ్డూ ప్రసాదం తిన్నప్పుడు, ప్రసాదం వాసన చూసినప్పుడు ఆ తేడా తెలిసేది. వీళ్ళు ఇచ్చిన కల్తీ నెయ్యితో స్వామి వారికి మా చేతులతో, ఆ కల్తీని నైవేద్యంగా పెట్టాం అంటే ఇది దురదృష్టం. ఈ కల్తీ నెయ్యితో లడ్డూ మాత్రమే కాదు, ఇతర నైవేద్యాలు కూడా చేస్తారు. చివరకు స్వామి వారి నైవేద్య సేవని కూడా కుంచించారు. మా మీద ఒత్తిడి తెచ్చి, స్వామి వారికి అపచారం చేసారు.  -  టీటీడీ ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు

Share