Current Date: 29 Sep, 2024

అల్లూరి జిల్లాలో ఆర్తీసి బస్సు బోల్తా

అల్లూరి జిల్లా రాజవొమ్మంగి మండలం బోర్న గూడం వద్ద బస్సు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్క డొంకలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. బస్సులోని ప్రయాణికులకు స్వల్ప గాయాల య్యాయి. ప్రమాదం జరిగిన బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. రాజమహేంద్రవరం నుంచి నర్సీపట్నం వెళ్తుం డగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది .

Share