Current Date: 05 Oct, 2024

కేరళకు చిరంజీవి,రామ్ చరణ్ రూ.కోటి విరాళం

కేరళ లోని వయినాడ్ బాధితులకు  మెగా స్టార్ చిరంజీవి,రామ్ చరణ్ అండగా నిలిచారు.తామిద్దరం కలిసి కేరళ సి ఎం ఆర్ ఎఫ్ కు రూ.కోటి విరాళం అందిస్తున్నట్లు చిరు ట్వీట్ చేశారు.ఈ ప్రకృతి విపత్తులో వందలాది మంది ప్రాణాలు కోల్పోవడం కలిచివేసిందన్నారు.భాదిత కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అంతకముందు అల్లుఅర్జున్ రూ.25 లక్షల విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే.

Share