Current Date: 05 Oct, 2024

హిమాచల్ వరదలు.. 11కు చేరిన మరణాలు

హిమాచల్లో ఆకస్మిక వరదల కారణంగా గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 11 మంది చనిపోయినట్లు గుర్తించగా 40 మంది ఆచూకీ ఇంకా లభించలేదు. గల్లంతైన వారి కోసం భారత సైన్యంతో పాటు ఎన్డీఆర్ఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఈఆర్ఎఫ్కు చెందిన 410మందితో గాలింపు చర్యలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. 

Share