Current Date: 05 Oct, 2024

వైఎస్ జగన్ సంచలన ట్వీట్

కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ మరోసారి విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్య ప్రభుత్వం స్థానంలో ముఠాల పాలన కనిపిస్తోంది. ఈ 2 నెలల కాలంలో ఏపీ అంటేనే రాజకీయ హింసకు ఏపీ మారుపేరుగా మారిపోయిందని వైఎస్ జగన్ విమర్శించారు.పరిస్థితిలో ఏమాత్రం మార్పు రావడంలేదు. నంద్యాల జిల్లాలో గత రాత్రి జరిగిన హత్య, జగ్గయ్యపేటలో జరిగిన దాడి ఘటన వీటికి నిదర్శనాలు అని #SaveAPFromTdp ట్యాగ్ తో మాజీ సీఎం ట్వీట్ చేశారు.

Share