Current Date: 04 Jul, 2024

పోస్టల్ బ్యాలెట్ పై వాదనలు మొదలు

పోస్టల్ బ్యాలెట్ పై వైసీపీ వేసిన పిటిషన్పై ఈ రోజు హైకోర్టులో వాదనలు మొదలయ్యాయి.అందులో తెలుగుదేశం నాయకులు వెలగపూడిరామకృష్ణ ప్రసాద్ ఇంప్లీడ్ అయ్యారు.వైసీపీ తరపున వాదనలు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ, వీర రెడ్డి వినిపిస్తున్నారు.తెలుగు దేశం పార్టీ తరపున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, రవితేజ వాదిస్తున్నారు.జస్టిస్ ఎన్ విజయ్ జస్టిస్ కిరణ్మయి బెంచ్ ముందు వాదనలు సాగుతున్నాయి