Current Date: 06 Oct, 2024

రామోజీరావుకి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ నివాళి

 రామోజీ గ్రూప్‌ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు చిత్ర పటానికి ఢల్లీలో సహచర ఎంపీలు, కూటమి నాయకులతో కలసి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్‌ నివాళులర్పించారు.

Share