Current Date: 02 Jul, 2024

వైసీపీ కార్యాలయాలకు నోటీసులు

బాపట్ల పట్టణంలో వైసీపీ జిల్లా కార్యాలయానికి  నోటీసులు ఇచ్చారు. జిల్లా అధ్యక్షుడు మోపిదేవి వెంకట రమణ  పేరుతో నోటీసులు జారీ చేశారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో నోటీసును ఆఫీస్ గోడకు మున్సిపల్ సిబ్బంది అంటించారు. అలాగే సిబ్బంది మోపిదేవికు రిజిస్టర్ పోస్టులో నోటీసులు పంపించారు. ఎలాంటి అనుమతులు లేకుండా భవనం నిర్మాణం చేశారంటూ బాపట్ల మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు.

Share