Current Date: 06 Oct, 2024

ప్రోటోకాల్ పాటించని టీటీడీ అధికారులు పుష్పగుచ్చాన్ని తిరస్కరించిన సీఎం చంద్రబాబు

తిరుమలలో టీటీడీ అధికారులు సీఎం చంద్రబాబు కు ప్రోటోకాల్ పాటించ లేదు- గాయత్రి నిలయం వద్ద స్వాగతం పలికేందుకు  అధికారులెవరూ  రాలేదు.- ⁠సీఎం వాహనం వద్దకు  టీటీడీ ఇన్‌చార్జి ఈవో వీరబ్రహ్మం  రాక పోవడం పట్ల చంద్రబాబు సీరియస్ అయినట్టు తెలిసింది.ఈ నేపథ్యంలో భవనం లోపలకు వెళ్లాక పుష్పగుచ్ఛం ఇచ్చేందుకు వీరబ్రహ్మం ప్రయత్నించారు.టీటీడీ ఈవో ఇచ్చిన పుష్పగుచ్ఛాన్ని సీఎం చంద్రబాబు తిరస్కరించారు.

Share