Current Date: 04 Jul, 2024

నా భీమిలి ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యేగా ప్రమాణం చేశా శాసన సభ్యుడు గంటా శ్రీనివాసరావు

నా భీమిలి నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో శాసన సభ్యునిగా ఎన్నికైన నేను శుక్రవారం అసెంబ్లీలో ప్రమాణం చేయడం చాలా సంతోషంగా ఉంది' అని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనతో ఏపీ ప్రజలు విసిగి పోయారని, కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. భీమిలి ప్రజల రుణం తీర్చుకోలేనిదని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.

Share