Current Date: 05 Oct, 2024

పామాయిల్ పరిశ్రమలో అగ్నిప్రమాదం

అనకాపల్లి ఫార్మా కంపెనీ లో రియాక్టర్ పేలుడు జరిగిన గంటల వ్యవధి లో నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పంటపాలెం గ్రామపంచాయతీలోని 3ఎఫ్ పామాయిల్ పరిశ్రమలో పేలుడు సంభవించింది. పామాయిల్ ఫ్యాక్టరీలో బాయిలర్లలో నైట్రోజన్ ట్రాన్స్ పేలడంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు.

Share