Current Date: 07 Oct, 2024

సోనియాతో కృపారాణి దంపతుల భేటీ

భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీమతి సోనియా గాంధీని న్యూఢిల్లీలో  మర్యాద పూర్వకంగా కలిసి శాలువ తో  సత్కరించిన కేంద్ర మాజీ మంత్రి శ్రీమతి డా కిల్లి కృపారాణి దంపతులు అనంతరం  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయ విషయాలను   చర్చించారు,  తమతో  కలిసి  మాట్లాడడానికి  పూర్తి సమయాన్ని కేటాయించిన మేడం సోనియా గాంధీ గార్కి హృదయ పూర్వక కృజ్ఞతలు తెలిపిన కిల్లి దంపతులు

Share