Current Date: 07 Oct, 2024

జీవీఎంసీ కమిషనర్ గా సంపత్ కుమార్

జీవీఎంసీ కమిషనర్ గా పి.సంపత్ కుమార్ నియమితులయ్యారు. 2016 బ్యాచ్ కు చెందిన ఈయన ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ గా పనిచేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా శనివారం జరిగిన ఐఏఎస్ ల బదిలీల్లో ఈయన బదిలీ జరిగింది.

Share