Current Date: 05 Oct, 2024

ఇంటర్‌ విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలపై జీవో

విద్యాశాఖలో శరవేగంగా యాక్షన్‌ ప్లాన్‌ ప్రారంభించారు విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖల మంత్రి నారా లోకేశ్‌.  ఈ విద్యా సంవత్సరం నుంచి తక్షణమే ఇంటర్‌ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌ బుక్స్‌తోపాటు బ్యాక్‌ ప్యాక్‌ ఉచితంగా అందజేయాలని నిర్ణయం తీసుకున్నారు.  జూలై 15 నాటికి పాఠ్యపుస్తకాలు పంపిణీ పూర్తి చేయాలని లోకేశ్‌ ఆదేశించడంతో అధికారులు   జీవో ఎం.ఎస్‌. నం.28ని విడుదల చేశారు. త్వరలోనే పుస్తకాలు పంపిణీ కూడా ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నారు.

Share