Current Date: 05 Oct, 2024

91కి చేరిన మృతుల సంఖ్య దేశ వ్యాప్తంగా కర్ప్యూ

బంగ్లాదేశ్ లో ప్రధాన కి వ్యతిరేకం గా జరుతున్న నిరసన లు హింసాత్మకంగా మరి మృతుల సంఖ్యభారీగా పెరుగుతోంది. ఇప్పటి వరకు 91మంది చనిపోగా మరో 300 మందికి పైగా గాయ పడ్డారు మృతుల్లో 14మంది పోలీసులు ఉన్నారు.దేశవ్యాప్తంగా ఆదివారం సాయంత్రం నుంచి   కర్ఫ్యూ  అమలు చేసిన అక్కడి ప్రభుత్వం మూడు రోజులు సెలవులు ప్రకటించింది.

Share