Current Date: 06 Oct, 2024

కైలాసపురం శ్రీగౌరీ సేవా సంఘం నూతన కార్యవర్గం

శ్రీగౌరీ సేవా సంఘం కైలాసపురం శాఖ నూతన కార్యవర్గం ఎన్నికైంది. సంఘం కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో సంఘం నూతన అధ్యక్షులుగా పొలమరశెట్టి అంజిబాబు, కార్యదర్శిగా పీలా హరి ప్రసాద్‌, ఉపాధ్యక్షులుగా భీమరశెట్టి రుషి బాబు, బొడ్డేటి శ్రీను, కోశాధికారిగా ఆళ్ల శ్రీను, సంయుక్త కార్యదర్శిగా సత్యనారాయణ, ఆడిటర్‌గా బొడ్డేటి సత్యనారాయణ, మహిళా విభాగ అధ్యక్షురాలుగా పీలా పద్మావతి, కార్యదర్శిగా భీమరశెట్టి వరలక్ష్మి, ఉపాధ్యక్షులుగా ఆళ్ల ఈశ్వరి, బొడ్డేటి రేణుక, కోశాధికారిగా భీమరశెట్టి శ్రీలక్ష్మి, జాయింట్‌ సెక్రటరీగా లలిత, ఆడిటర్‌గా పీలా లక్ష్మి, కమిటీ సభ్యులుగా నరేంద్ర, హేమంత్‌, నాగేశ్వరరావు, సంతోష్‌, శంకర్‌ తదితరులు ఎన్నికయ్యారు. కొత్త కార్యవర్గాన్ని స్థానికులంతా అభినందించారు. 

Share