Current Date: 04 Jul, 2024

ఒంటికి యోగా మంచిదేగా

 విశాఖ లోని ఎంవీవీ సిటీ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం చేసుకలు ఉత్సాహంగా జరిగాయి. నేషనల్ యోగా చాంపియన్, యోగా టీచర్ పి.గౌరీశంకర్ నేతృత్వంలో చిన్నా, పెద్దా, యుసత్సీ యువకులు అంతా పాల్గొని యోగాసనాలు వేశాడు. యోగా టీచర్ యోగా ప్రాముఖ్యతను వివరించి మెళకువలు నేర్పించారు. ఈ సందర్భంగా గౌరీశంకర్ మాట్లాడుతూ యోగాతో మానసిక ఉల్లాసం, శరీర దృఢత్వం ఏర్పడుతుందని పేర్కొన్నారు.ప్రతిఒక్కరూ విధిగా యోగాను అలవాటూ వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఎగ్జిక్యూటివ్ బాడీ అధ్యక్షులు వంగూరి వెంకట ఆదినారాయులు కిషోర్ (కిషోర్ వంగూరి), ఉపాధ్యక్షులు పెరల రమేష్ కుమార్, కార్యదర్శి కాండ్రేగుల సత్య ప్రసాద్ బాజా, సంయుక్త కార్యదర్శి యుల జగ్గారావు కోశాదికారి అప్పారావు జిల్లాుడిముడి, కోశాధికారి శ్రీమతి టి.సుధా రాణి తదితర సభ్యులు పాల్గొన్నారు.

Share