Current Date: 21 Sep, 2024

376 పరుగులకు భారత్ ఆలౌట్

చెన్నై వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ భారత్ 376 పరుగులకు ఆలౌటైంది. అశ్విన్(113), జడేజా(86), యశస్వి(56), పంత్ (39) పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లలో హసన్ మహ్మద్ 5, తస్కిన్ అహ్మద్ 3 వికెట్లు తీశారు. 

Share