Current Date: 02 Jul, 2024

26 నుంచి పవన్‌ కల్యాణ్‌ వారాహి అమ్మవారి దీక్ష

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి  పవన్‌ కల్యాణ్‌  ఈ నెల 26 నుంచి వారాహి అమ్మవారి దీక్ష చేపట్టనున్నారు. 11 రోజులపాటు దీక్ష చేస్తారు. ఇందులో భాగంగా పాలు, పండ్లు, ద్రవాహారం మాత్రమే తీసుకుంటారు. గత ఏడాది జూన్‌ మాసంలో   ఆయన  వారాహి విజయ యాత్ర చేపట్టారు. అప్పుడు కూడా వారాహి అమ్మవారికి పూజలు నిర్వహించి దీక్ష చేపట్టారు.

Share