Current Date: 06 Oct, 2024

కవితకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు భారీ ఊరట దక్కింది. ఆమెకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న కేటీఆర్, హరీశ్ రావు, ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆమెకు ఘన స్వాగతం పలకనున్నారు.

Share