Current Date: 04 Jul, 2024

వాలంటీర్లపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

వాలంటీర్లతో మాత్రమే పెన్షన్ పంపిణీ చేయించాలనే మూర్ఖత్వంతో ఏప్రిల్, మే నెలల్లో 33మంది చనిపోయే పరిస్థితిని YCP తీసుకొచ్చిందని CM చంద్రబాబు విమర్శించారు.సచివాలయ సిబ్బందితో పెన్షన్లు ఇప్పించాలని అప్పుడు మేం కోరాం. వాళ్లు చేయలేదు.ఎందుకు జరగదో చూపిస్తామనే పట్టుదలతో వారితో ఒకేరోజు రాష్ట్రంలో పెన్షన్లు అందిస్తున్నాం.అవసరమైతే వాలంటీర్ల సహాయం తీసుకోవాలని చెప్పాం అని CM వ్యాఖ్యానించారు.

Share