Current Date: 27 Sep, 2024

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి వారినే దర్శించుకున్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్

రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి వారినే దర్శించుకున్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పూర్ణ కలశంతో స్వాగతం పలికిన ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యు లు, దేవస్థానం ఈవో త్రినాధరావు కప్ప స్తంభం అలింగనం చేసుకొని బేడా మండపం ప్రదక్షిణ చేసి అంతరాలయం లో గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి లోకేష్ 

Share