Current Date: 06 Oct, 2024

భారత్ ఘన విజయం

మహిళల టీ20 ప్రపంచకప్లో భాగంగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 18.5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 106 పరుగులు సాధించింది. దీంతో 6 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది.

Share